Category : తెలంగాణ
పేకాట స్థావరంగా మారిన జిల్లా కార్యాలయం
పనిదినాల్లో పేకాట ఆడుతున్న అటవీశాఖ అధికారులు లక్ష్మీదేవి పల్లి, 10 సెప్టెంబర్ ( ఉదయం న్యూస్ ) అటవీశాఖ పరిరక్షణ బాధ్యతలు గాలికి వదిలేసి జిల్లా కార్యాలయంలోనే...
ఏటీసీ ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు – జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
ప్రభుత్వం కల్పించే అవకాశాలను యువత అందిపుచ్చుకొని తమ భవిష్యత్తును బలోపాతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టర్ మణుగూరు ప్రభుత్వ ఐటిఐ...
పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ సమావే శం.
Udayam/ bhadradri kothagudemతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం రెండవ సాధారణ ఎన్నికలు ( ఎంపీటీసీ/ జెడ్పిటిసి -2025) నిర్వహణలో భాగంగా, మండల...
మహిళా నాయకురాలు మంజులకు ఆర్థిక సాయం.
నెలవారి మందులకోసం చేయూత.ఫౌండేషన్ ద్వారా సాయం అందించిన రేగా కాంతారావు. ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.ఉద్యమ నాయకురాలు మంజులకు ఆరోగ్యం సరిగా లేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారని తెలిసిన...
ముఖ్యమంత్రి ఎదురుగా నిరసన తెలిపేందుకు ధైర్యం ఉండాలి.సాహసోపేత పోరాటంపై అభినందనల హర్షం
జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డ్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఇమంది ఉదయ్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలిపిన జర్నలిస్ట్ మిత్రులు కొత్తగూడెం ,...
జర్నలిస్టుల సమస్యలపై సీఎం సభలో నిరసన.
ప్రకార్డులతో నిరసన తెలిపినఐజేయు జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ బృందం.చంద్రుగొండ /భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై తక్షణమే స్పందించాలని చండ్రుగొండ మండలం...
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు – కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్...
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఈ నెల మూడవ తారీఖున చంద్రుగొండ మండలంలో గౌరవ రాష్ట్ర...
ఉగ్రరూపంతో పొంగుపొర్లుతున్న మొర్రెడు వాగు
ప్రమాదపుటంచులో సెల్ఫీ ఫోటోలకు ఆసెక్తి చూపుతున్న ప్రకృతి ప్రేమికులు బ్రిడ్జిపై నుండి వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న భక్తులు మొర్రేడు బ్రిడ్జిపై వాహనాల నిలుపుదల వలన ట్రాఫిక్ కి...
శభాష్ రమణారెడ్డి..
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోకపోయినా వాహనదారులు పాదచారుల సమస్యను చూసి మానవత్వంతో స్పందించి తన సొంత ఖర్చులతో తాత్కాలిక మరమ్మత్తులు చేసి గుంతలు...

