కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ లోక్ అదాలత్కు కక్షిదారుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన...
పనిదినాల్లో పేకాట ఆడుతున్న అటవీశాఖ అధికారులు లక్ష్మీదేవి పల్లి, 10 సెప్టెంబర్ ( ఉదయం న్యూస్ ) అటవీశాఖ పరిరక్షణ బాధ్యతలు గాలికి వదిలేసి జిల్లా కార్యాలయంలోనే...
ప్రభుత్వం కల్పించే అవకాశాలను యువత అందిపుచ్చుకొని తమ భవిష్యత్తును బలోపాతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టర్ మణుగూరు ప్రభుత్వ ఐటిఐ...
Udayam/ bhadradri kothagudemతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం రెండవ సాధారణ ఎన్నికలు ( ఎంపీటీసీ/ జెడ్పిటిసి -2025) నిర్వహణలో భాగంగా, మండల...
నెలవారి మందులకోసం చేయూత.ఫౌండేషన్ ద్వారా సాయం అందించిన రేగా కాంతారావు. ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.ఉద్యమ నాయకురాలు మంజులకు ఆరోగ్యం సరిగా లేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారని తెలిసిన...
జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డ్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఇమంది ఉదయ్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలిపిన జర్నలిస్ట్ మిత్రులు కొత్తగూడెం ,...
ప్రకార్డులతో నిరసన తెలిపినఐజేయు జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ బృందం.చంద్రుగొండ /భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై తక్షణమే స్పందించాలని చండ్రుగొండ మండలం...
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్...