U9udayam.com | Telugu Local News App Latest News
జాతీయ వార్తలుతెలంగాణ

జర్నలిస్ట్ పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పని చేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి మంగళవారం జీవో విడుదల చేశారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (TUWJ -IJU) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం విజ్ఞప్తి మేరకు ఈ జీవోను విడుదల చేశారు. ఈ కాపీని తీసుకున్న యూనియన్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related posts

రానున్న గ్రామీణ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపు

హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష

ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణంమరో వ్యక్తికి తీవ్ర గాయాలు

Leave a Comment