U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణ

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

కొత్తగూడెం , జూన్ 25 ( ఉదయం న్యూస్ )

చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ పరిధిలో గల చుంచుపల్లి పంచాయతీ లో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. పంటపొలాలు పక్కన ఇంటి జాగ కొనుగోలు చేసి నూతనంగా నిర్మాణం చేపట్టిన రూమ్ లో మృతదేహం వెలుగు చూడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీస్ అధికారులు క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు. ఘటన స్థలంలో పరిశీలిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

వ్యాసరచనలో ఉత్తమ బహుమతులు అందుకున్న విద్యార్దినీలు విద్యార్థులు

“గూడెం” ప్రజల గుండెల్లో ఉదయ్ అన్న

ఏటీసీ ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు – జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Leave a Comment