U9udayam.com | Telugu Local News App Latest News
జాతీయ వార్తలుతెలంగాణ

జర్నలిస్ట్ పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పని చేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి మంగళవారం జీవో విడుదల చేశారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (TUWJ -IJU) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం విజ్ఞప్తి మేరకు ఈ జీవోను విడుదల చేశారు. ఈ కాపీని తీసుకున్న యూనియన్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related posts

ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన కూసపాటి శ్రీనివాస్..

కష్టాల్లో కష్టానై.. కన్నీళ్ళలో కన్నీళ్ళైగిరిజన బాంధవుడు ఉదయన్నమీకోసమే ఉంటా మీకోసమే వస్తా

Leave a Comment