U9udayam.com | Telugu Local News App Latest News

Category : రాజకీయం

తెలంగాణరాజకీయం

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు – కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్...
జాతీయ వార్తలుతెలంగాణరాజకీయం

భద్రాద్రి కొత్తగూడెం ప్రెస్ క్లబ్ నిర్వహణ కమిటీ ఏర్పాటు

భద్రాద్రి కొత్తగూడెం , ఆగస్టు 21 :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం ప్రెస్ క్లబ్ నిర్వహణ కమిటీ ఏర్పాటు అయింది. కొత్తగూడెం పట్టణంలోని యుటిఎఫ్...
తెలంగాణరాజకీయం

జర్నలిస్టుల కోసం మంత్రిని కలిసిన ఇమంది ఉదయ్.

ఇందిరమ్మ ఇళ్ళు తెల్ల రేషన్ కార్డులు మంజూరుకై విజ్ఞప్తి.హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి.. భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం లోని జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మరియు తెల్ల...
తెలంగాణరాజకీయం

రానున్న గ్రామీణ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపు

లక్ష్మిదేవి పల్లి మండలంలో రామ సహాయం రఘురాం రెడ్డి విస్తృత పర్యటన లక్ష్మిదేవి పల్లి , జులై 01 ( ఉదయం న్యూస్ ) గ్రామీణ ఎన్నికల్లో...
క్రైమ్ వార్తలుతెలంగాణరాజకీయం

మీడియాపై దాడులుచేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి.

టీయూడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్. మహా న్యూస్ టీవీ ఛానల్ ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ కొత్తగూడెంలో విలేకరుల నిరసన. భద్రాద్రి...
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణరాజకీయం

సెక్రటేరియట్ లో చందు అనే దొంగ..

ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు..ఏళ్ల తరబడి మోసం చేస్తూ కాలయాపన..రాకుంటే డబ్బు వాపస్ అంటూ మాయమాటలు.సహకరిస్తున్న అధికారులు ఎవరు… ఉదయం /హైదరాబాద్. ఉద్యోగాలు పేరుతో నిరుద్యోగులను మోసం...
ఉద్యోగాలుజాతీయ వార్తలుతెలంగాణరాజకీయం

జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ..

పది ఎకరాలకు సంబంధించి న్యాయం చేస్తా.ప్రెస్ క్లబ్ కు స్థలం మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చిన పొంగులేటి.మంత్రిని కలిసిన టియుడబ్ల్యూజే ఐజేయూ నేతలు. భద్రాద్రి కొత్తగూడెం.....
జాతీయ వార్తలుతెలంగాణరాజకీయం

ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు , తెలంగాణ జాగృతి నేతల భేటీ

క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ శాఖ సర్వే నివేదిక అందించిన నేపథ్యంలో భేటీ తదుపరి వ్యూహంపై ఎమ్మెల్సీ కవితతో చర్చిస్తున్న బీసీ సంఘాల నేతలు మంత్రి ఉత్తమ్...
తెలంగాణరాజకీయం

అర్హత ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు రాకుంటే పోరాటం తప్పదు.

పట్టాల తో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇండ్లకు అర్హతున్న వారందరికీ ఐదు లక్షలు ఇవ్వాలి. 25,26 వార్డులో అధికారులను నిలదీసిన సీపీఎం నేతలు. స్థానిక 25,26 వ...
తెలంగాణరాజకీయం

జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి– సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా.

👉రుణమాఫీ నూరు శాతం అమలు చేయాలి. 👉రైతు ఉద్యమాలకు సంసిద్ధం కావాలి–ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు. పాల్వంచ: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమాలకు...