U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

కొత్తగూడెంలో పద్మశాలి సభ్యత్వ నమోదు కార్యక్రమం.


ఉదయం/ భద్రాద్రి కొత్తగూడెం.
కొత్తగూడెంలోని పలు మున్సిపల్ వార్డులలో పంచాయతీలలో పద్మశాలి కుటుంబ సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సభ్యత నమోదు కార్యక్రమాల్లో ఎలక్షన్ కన్వీనర్ పుట్ట శంకరయ్య ఆదేశాల మేరకు అడహక్ కమిటీ సభ్యులందరూ పాల్గొని వందలాదిగా సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా అర్హత కమిటీ సభ్యులు రానున్న రోజుల్లో పద్మశాలి ఎన్నికలలో పాల్గొనేందుకు తప్పనిసరిగా సభ్యత నమోదు చేయించుకోవాలని నూతన కమిటీ ఎన్నిక కోసం ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు.

Related posts

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే తెల్లం…!!

గిరిజనుల గొంతులు తడిపినభగీరథుడు ఉదయ్ అన్న

జర్నలిస్టుల కోసం మంత్రిని కలిసిన ఇమంది ఉదయ్.

Leave a Comment