Category : తెలంగాణ
ఉదయం ఎఫెక్ట్
ఉదయం దినపత్రిక కు అభినందనలు తెలిపిన వాహనదారులు రోడ్డు మరమ్మతు పనులను చేపట్టిన నవభారత్ ప్లాంట్ యాజమాన్యం పాల్వంచ , జులై 04 ( ఉదయం న్యూస్...
చెట్టు కొమ్మతో ప్రమాదాన్ని అడ్డుకునే ప్రయత్నం
నవబరత్ ఇండస్ట్రీ యాజమాన్యంకి పట్టదు – పాల్వంచ మున్సిపాలిటీ అధికారులకు గిట్టదు పాల్వంచ , జులై 04 ( ఉదయం న్యూస్ ) రోడ్డు మధ్య మార్గంలో...
రానున్న గ్రామీణ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపు
లక్ష్మిదేవి పల్లి మండలంలో రామ సహాయం రఘురాం రెడ్డి విస్తృత పర్యటన లక్ష్మిదేవి పల్లి , జులై 01 ( ఉదయం న్యూస్ ) గ్రామీణ ఎన్నికల్లో...
తనకి న్యాయం చేయాలంటూ గ్రీవిన్స్ లో పిర్యాదు చేసిన చింత రమేష్
కొత్తగూడెం , జూన్ 30 ( ఉదయం న్యూస్ ) తనకి న్యాయం చేయాలంటూ సోమవారం జిల్లా సమీకృత కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో లక్ష్మిదేవి పల్లి...
మీడియాపై దాడులుచేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి.
టీయూడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్. మహా న్యూస్ టీవీ ఛానల్ ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ కొత్తగూడెంలో విలేకరుల నిరసన. భద్రాద్రి...
మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన ఇమంది ఉదయ్ కుమార్
కొత్తగూడెం , జూన్ 28 ( ఉదయం న్యూస్ ) హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై జరిగిన దాడిపై భద్రాద్రి కొత్తగూడెం...
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన కొత్తగూడెం , జూన్ 25 ( ఉదయం న్యూస్ ) చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ పరిధిలో గల చుంచుపల్లి పంచాయతీ...
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.జామాయిల్ కర్ర లోడుతో వెళ్తున్న లారీ వల్ల ప్రజలకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్...
జర్నలిస్ట్ పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పని చేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం...
జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి
అదనపు డీజిపి, ఐజీలకు టీయుడబ్ల్యూజే వినతి జోగులాంబ గద్వాల జిల్లా,పెద్దధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్...

